NRI-NRT

ఢిల్లీలో నారా లోకేష్ దీక్షలో పాల్గొన్న వేమన సతీష్

ఢిల్లీలో నారా లోకేష్ దీక్షలో పాల్గొన్న వేమన సతీష్

ఎన్నారై తెదేపా నాయకుడు, కడప జిల్లా రాజంపేట ప్రవాసాంధ్రుడు వేమన సతీష్ సోమవారం నాడు గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో లోకేష్ చేపట్టిన సత్యమేవ జయతే సంఘీభావ దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రవాసాంధ్రులు అమెరికావ్యాప్తంగా చేపట్టిన దీక్షల గురించి లోకేష్‌కు సతీష్ వివరించారు.