Agriculture

“గ్రామీణ ప్రజావాణి” పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

Hon. M. Venkaiah Naidu Releases Graamena Prajavani Book By Yarlagadda Lakshmi Prasad

పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన సుంకర సత్యనారాయణ శాసనమండలి ప్రసంగాల సంకలనం “గ్రామీణ ప్రజావాణి” పుస్తకాన్ని భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, రైతునేస్తం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.