ఎన్నికల పోలింగ్ అనంతరం తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిపై విహంగ వీక్షణం నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం పర్యటన అనంతరం మధ్యాహ్నం అమరావతి చేరుకొని అమలాపురం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.అమలాపురం సమీక్ష అనంతరం చంద్రబాబు దిల్లీకి వెళ్లనున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్పై వివిధ పార్టీల నేతలతో ఆయన చర్చించనున్నారు.
పోలవరం సందర్శించిన చంద్రబాబు
![Chandrababu Visits Polavaram For First Time After 2019 Election Poling Chandrababu Visits Polavaram For First Time After 2019 Election Poling](;https://img.etimg.com/thumb/height-480,width-640,imgsize-251876,msid-52294030/.jpg)
Related tags :