WorldWonders

కర్ణాటకలో మరో ₹600 కోట్ల వివాహం

Another 600Crore Wedding In Karnataka

డబ్బున్న వాళ్ళలో ఆడంబరం పెరిగింది. వందల కోట్లు కూడ బెట్టుకున్న వాళ్ళు టమా ఇల్లాలో వివాహాది శుభకార్యాలకు కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్లి గురించి చేసిన ఖర్చు గురించి అప్పట్లో చాలా ఏళ్ళు చెప్పుకున్నారు ఆ తరువాత ఓబులాపురం గనుల ఫేం గాలు జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మణి పెళ్లి ఖర్చు కూడా అదిరిపోయింది ఆ పెళ్ళికి కనీసం ఐదు వందల కోట్లు ఖర్చయయని అనుకున్నారు. ఇప్పుడు ఈ రెండింటిని బ్రేక్ చేస్తూ మరో విఆహం సౌత్ ఇండియాలో జరగబోతుంది. ఇంతకీ ఇంత ఘనంగా జరుగుతుందంటే ఎవరి ఇంట్లో పెళ్లి తెలుసా?అమన తెలుగాబ్బాయే ,…. అమ్మాయి కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములు కూతురు అబ్బాయిది హైదరాబాద్ పారిశ్రామికవేత్తల కుటుంబం.. లాస్ట్ డిసెంబరులో నిశ్చితార్దం జరిగింది. ఈనెల ఐదు న పెళ్లి ఆరోజే బళ్లారిలో వివాహ విందు, బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్ లో పెళ్లి ఏర్పాటు జరుగుతున్నాయి. నలభై ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారట. ఈపెల్లికి లక్ష మంది సేలేబ్రిటీలు పిలుస్తున్నారట. పెళ్లి సెట్స్ డిజైనింగ్ ఏర్పట్లుకే మూడు వందల మంది పని చేస్తున్నారు. నటి దీపికా పడుకునే పెళ్ళికి పని చేసిన మేకప్ అర్టిస్తులచే ఈపెళ్ళీ మేకప్పులకు బుక్ చేసారట. ముఖేష్ అంబాని కూతురు ఇషా పెళ్లికి పని చేసిన టీంతో వీడియో తీయిస్తున్నారట. ఇప్పటికే బెంగళూరులోని అన్ని ఫ్లైవ్ స్టార్ హోటల్లను బుక్ చేసేసారు. మంత్రిగారి కూతురు పెళ్ళా మజాకా.