Business

క్రమశిక్షణతో ఎదిగిన ఆదర్శ వ్యాపారవేత్త…ముళ్లపూడి

Remembering The Legacy Of Mullapudi Harishchandra Prasad - Centennial Birthday Special

తణుకు దిగ్గజం, క్రమశిక్షణకు మారుపేరు, తణుకు పట్టణం, పట్టణ ప్రజలు క్రమశిక్షణ గా మారడానికి ఆధ్యులు స్వర్ఘీయ శ్రీ
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి 100 వ జయంతి (28 జూలై) సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు ఆర్పిస్తూ….

ప్రఖ్యాత ప్రముఖ పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహా మనీషి. 

కొత్త ఆలోచనల తో సమాజాన్ని అభివృద్ది పదంలో నడిపించేవారు ఎవరైనా సరే చరిత్ర లో నిలిచిపొతారు, తరతరాలు అలాంటి వ్యక్తుల గురుంచి చెప్పుకుంటూనే ఉంటారు, అలాంటి వ్యక్తి తణుకు పట్టణానికి చెందిన వారు హారిశ్చoద్ర ప్రసాద్ గారు ఈ తరం తెలుకొవాలి అనే ఉద్దేశంతో……

ఈ రోజులలో పరిశ్రమ పెట్టాలి అంటే అంత కష్టం కాదు, వ్యవసాయామే మనకు ఆధారం అని జీవించే ఆ రోజులలో కొత్త గా ఆలోచన చేసి పరిశ్రమ లు అంటే ఏమిటో తెలియని ఆ రోజులలో వ్యవసాయ ఆధారిత చక్కెర పరిశ్రమ స్థాపించి ఇటు రైతులకు, అటు చదవుకొన్న వారికి ఏక కాలం లో మంచి ఆవకాశాలు కల్పించి తణుకు పట్టాణానే పరిశ్రమలకు అడ్డాగ మార్చి ఆయన చూపిన మార్గంలోనే చాలా మందికి పరిశ్రమ స్థాపించలనే కోరిక కల్పించిన మార్గదర్శి.

ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ గారు పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పనిచేస్తూ వచ్చారు.

చరిత్ర, కుటుంబ నేపధ్యం:
ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు (28 జూలై 1921, 3 సెప్టెంబర్ 2011) దక్షిణ భారతదేశానికి చెందిన ఒక భారతీయ రాజకీయవేత్త మరియు పారిశ్రామికవేత్త, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుండి. అతను ఆంధ్ర షుగర్స్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్. అతను ఆంధ్ర పెట్రోకెమికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FAPCCI) అధ్యక్షుడు. అతను అగ్రగామిగా భావించబడుతుంది ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమ 1947 లో ఆంధ్ర చక్కెరలు ప్రారంభించినప్పటికీ – ఇండిపెండెంట్ భారతదేశం లో ఏర్పాటు మరియు అందుకే “ఆంధ్ర బిర్లా” అని మొదటి పరిశ్రమలు ఒకటి. అతను భారతదేశంలో మొట్టమొదటి ఆస్పిరిన్ కర్మాగారాన్ని స్థాపించాడు మరియు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు సరఫరా చేసే రాకెట్ ఇంధన విభాగాన్ని సృష్టించారు.

ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు.
జన్మించిన28 జూలై 1921
తణుకు, ఆంధ్రప్రదేశ్.

మరణం:
3 సెప్టెంబర్ 2011 (వయస్సు 90)
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్

వృత్తి,పారిశ్రామికవేత్త , రాజకీయవేత్త ప్రసిద్ధి,ఆంధ్ర చక్కెరల వ్యవస్థాపకుడు,

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మొదట ఆంధ్రప్రదేశ్ లోని తణుకు  పట్టణానికి చెందినవారు.

ముళ్లపూడి తిమ్మరాజు మరియు వెంకటరమణమ్మ దంపతులకు జన్మించారు మరియు కమ్మ జమీందార్ కుటుంబానికి చెందినవారు.

అతనికి ఐదుగురు కుమార్తెలు మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. 

భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా హరిశ్చంద్ర ప్రసాద్ రెండుసార్లు ఎన్నికయ్యారు.

వృత్తిపరమైన వృత్తి.
ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్, విశాఖపట్నం

మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర కెమికల్స్ కార్పొరేషన్

డైరెక్టర్, ఎలెకాన్ ఇంజనీరింగ్ కో. లిమిటెడ్ వల్లభ విద్యానగర్, గుజరాత్

డైరెక్టర్, ఆంధ్ర ఫౌండ్రీ & మెషిన్ టూల్స్ లిమిటెడ్.

చైర్మన్, జయలక్ష్మి ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (జోసిల్ లిమిటెడ్)

చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్.

జయలక్ష్మి ఎరువులు.

చైర్మన్, శ్రీ అక్కమాంబ టెక్స్‌టైల్స్ లిమిటెడ్. 

రాజకీయ జీవితం:
1946 నుండి 1955 వరకు AP కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శి.

1952 లో కామన్ మద్రాసులో రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.

1955 మరియు 1961 లో శాసనసభ్యులు.

అవార్డులు మరియు గౌరవలు:
నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ .

యుబి రాఘవేంద్రరావు మెమోరియల్ అవార్డు.

అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FAPCCI)

జీవిత సాఫల్య పురస్కారం తెలుగు న్యూస్ ఛానల్ యొక్క పారిశ్రామిక అవార్డులు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగు తల్లి అవార్డు

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ గారు కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు.
తణుకులో పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి,

ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు.

రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి

ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడతపోవనం, 

జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, 

భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, 

నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, 

విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు.

తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.

గత 63 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదు.

12,000 ఉద్యోగులు.

1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడితో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది.

రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ.

దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.

ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.

భారతదేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.

పరిశ్రమలు:
మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర షుగర్స్ సముదాయము

ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రా పెట్రో కెమికల్స్, విశాఖపట్నం.

హిందూస్తాన్ ఎలైడ్ కెమికల్స్

డైరెక్టర్, ఆంధ్రా ఫౌండ్రీ, మెషీన్స్, హైదరాబాదు

ఛైర్మన్, జోసిల్ లిమిటెడ్, గుంటూరు .

ఆంధ్రా ఫారం కెమికల్స్ కార్పొరెషన్ లిమిటెడ్, కొవ్వూరు.

బాధ్యతలు:
తణుకు గ్రామ పంచాయతీ సర్పంచ్

తణుకు మునిసిపల్ ఛైర్మన్

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు

అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాప్సీ.

ఛైర్మన్, నబార్డ్ అగ్రి బిజినెస్

పురస్కారాలు:
ఉత్తమ యాజమాన్య అవార్డ్ – 1973.

చక్కెర కళాప్రపూర్ణ, అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రము – 1981.

ఉత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డ్ – 1985.

ఇంధన పొదుపులో జాతీయ అవార్డ్ – 1991.

ఉత్తమ మార్కెటింగ్ కంపెనీ అవార్డ్ – 1992.

ప్రశంసా పత్రము, ఇస్రో
వృక్షమిత్ర పురస్కారము

హైదరాబాదు మేనేజ్ మెంట్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారము

నాగార్జున విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్.

దాతృత్వము, ప్రజాసేవ:

ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయము

విజయవాడ తపోవనం.

శ్రీ సీతారామస్వామి ధ్యాన మందిరం, జూబిలీ హిల్స్

హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, నరసాపూర్

ప్రేమ సమాజం, విశాఖపట్నం.

ముళ్ళపూడి వెంకటరమణమ్మ స్మారక వైద్యశాల, తణుకు.

కంటి వైద్యశాల, తణుకు

రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ.

మరణము:
హరిశ్చంద్ర ప్రసాద్ సెప్టెంబరు 3, 2011 న హైదరాబాదులోని బంజారా కేర్ వైద్యశాలలో మరణించారు.

ఘనమైన నివాళులు…..?
Mullapudi Harishchandra Prasad Life Story In Telugu - Centennial Birthday 100th Birthday