NRI-NRT

హైదరాబాదుకు బయలుదేరిన ఐశ్వర్య రెడ్డి పార్థివ దేహం.

హైదరాబాదుకు బయలుదేరిన ఆశ్రితా రెడ్డి  పార్థివ దేహం.

అమెరికాలోని అలెన్ సూపర్ మార్కెట్లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన ఆశ్రితా రెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాదుకు తరలిస్తున్నట్లు తానా కోశాధికారి కొల్లా అశోక్ బాబు తెలిపారు. పదో తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ విమానాశ్రయానికి ఆమె పార్థీవ దేహం చేరుకుంటుందని తెలిపారు. కాల్పుల్లో గాయపడిన తెలుగు యువకుడు శ్రేయస్సు రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన దేహంలో నుండి వైద్యులు ఆపరేషన్ చేసి మూడు బుల్లెట్లను బయటకు తీశారు. ప్రస్తుతం అతను కోరుకుంటున్నాడు.