ScienceAndTech

శ్రీ వాహినిలో ఇంజనీరింగ్ పుస్తక ఆవిష్కరణ…

శ్రీ వాహినిలో ఇంజనీరింగ్ పుస్తక ఆవిష్కరణ…

ఇంజనీరింగ్ విద్యలో ప్రదమ సంవత్సర మెకానికల్ సంబందించిన ఇంజనీరింగ్ మెకానిక్స్ పుస్తకాన్ని కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు.

ఈ పుస్తకంను(Text Book) ఇంజనీరింగ్ విద్యలో అపార అనుభవం కలిగిన కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రంగా నాగేంద్రబాబు గారు రచించినారు. ఈ పుస్తక ప్రత్యేకతను రచయిత వివరిస్తూ ఈ పుస్తకాన్ని మారిన సాంకేతిక ఆధారంగా మరియు విద్యార్థులు సులభంగా అర్థం అయ్యే విధంగా పాఠ్యాంశాలను పొందు పరచడం జరిగినది అని అలాగే ఈ పుస్తకం ఫ్లిప్ కార్డ్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.

ఇంజనీరింగ్ మెకానిక్స్ పుస్తకాన్ని రచియించిన ప్రిన్సిపాల్ ని కళాశాల యాజమాన్యం, వివిద విబాగాధి పతులు మరియు విద్యార్థులు అభినందనలు తెలియజేసి సన్మానించినారు.