DailyDose

రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

రేపటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పై నేడు కర్ణాటక సీఎం ప్రకటన..

కర్ణాటకలో తమ పార్టీ గెలిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీని నెరవేర్చేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని, ఇందుకోసం ఎలాంటి షరతులు ఉండవని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.