Politics

బీఆర్ఎస్ లో చేరిన బాబూమోహన్ తనయుడు

బీఆర్ఎస్ లో చేరిన బాబూమోహన్ తనయుడు

భాజపా అందోల్‌ అభ్యర్థి బాబూ మోహన్‌ కుమారుడు ఉదయ్‌ బాబూ మోహన్‌ భారాసలో చేరారు. మంత్రి హరీశ్‌రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. ఉదయ్‌ బాబూ మోహన్‌ అందోల్‌ భాజపా టికెట్ ఆశించారు. అయితే టికెట్‌ దక్కకపోవడంతో ఉదయ్‌ భారాసలో చేరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z