Politics

తెలంగాణలో బీజేపీ లోక్‌సభ ఆర్గనైజేషన్ ఇంచార్జ్‌ల నియామకం

తెలంగాణలో బీజేపీ లోక్‌సభ ఆర్గనైజేషన్ ఇంచార్జ్‌ల నియామకం

లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భాజపా రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభ ఆర్గనైజేషన్‌ ఇన్‌ఛార్జిలను నియమించింది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నియమించిన 17 మంది ఇన్‌ఛార్జిల జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది.

ఆదిలాబాద్‌ – అల్జాపూర్‌ శ్రీనివాస్‌

పెద్దపల్లి – వీరబెల్లి రఘునాథ్‌ రావు

కరీంనగర్‌ – పెద్దొళ్ల గంగా రెడ్డి

నిజామాబాద్‌ – వెంకట రమణి

జహీరాబాద్‌ – బద్దం మహిపాల్‌రెడ్డి

మెదక్‌ – మీసాల చంద్రయ్య

మల్కాజ్‌గిరి – గోలి మధుసూదన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ – వీరెల్లి చంద్రశేఖర్‌

హైదరాబాద్‌ – పాపారావు

చేవెళ్ల – అంకాపురం విష్ణువర్ధన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ – కేవీఎల్‌ఎన్‌ రెడ్డి(రాజు)

నాగర్‌ కర్నూల్‌ – ఎడ్ల అశోక్‌ రెడ్డి

నల్గొండ – చాడా శ్రీనివాస్‌రెడ్డి

భువనగిరి – ఎం. జయశ్రీ

వరంగల్‌ – డా.వి. మురళీధర్‌ గౌడ్‌

మహబూబాబాద్‌ – నూకల వెంకటనారాయణ రెడ్డి

ఖమ్మం – జె. శ్రీకాంత్‌

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z