🕑 Published: April 05, 2026 at 10:42 AM CST
మెలిస్సాలోని ఎన్.వీ.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయానికి ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కళాశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు పీ. పాండురంగారావు నేటి సాయంత్రం పుస్తకాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి తనయుడు డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ, ప్రముఖ రచయత్రి డా. బల్లూరి ఉమాదేవిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని గ్రంథాలయ నిర్వాహకుడు నలజుల నాగరాజు తెలిపారు. వివరాలకు క్రింది బ్రోచరు చూడవచ్చు.
