AgriculturePolitics

45 లక్షల రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు

annadatha sukhibhava funds deposited

????????????☘?????????☘???????????????☘????????????
ఏపీ రైతులకు శుభవార్త. రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభవ పథకం మొత్తాన్ని సర్కారు జమ చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రతి రైతు ఖాతాలో వెయ్యి రూపాయలు జమ చేసిన ప్రభుత్వం ఇవాళ మొదటి విడత మొత్తం మిగిలిన రూ.3వేలు వారి ఖాతాల్లోకి బదిలీ చేసింది. దాదాపు 45 లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.1349.81 కోట్లు మేర సర్కారు ఇవాళ జమ చేసింది. పెట్టుబడి సాయం కింద ఏటా 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.15వేలు, పెద్ద రైతులకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.