Devotional

భద్రాద్రిలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం-చిత్రాలు

sri rama pattabhishekham in bhadrachalam

భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో చివరిదైన పట్టాభిషేక మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మిథిలా నగరంలో శ్రీరాముడి కల్యాణ వేడుక మరుసటి రోజున జరిగిన ఈ కమనీయ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పట్టాభిషేక మహోత్సవం కోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు గవర్నర్ నరసింహన్‌ దంపతులు హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు.