Politics

వంశీ పదేపదే నన్ను రమ్మంటున్నాడు

Yarlagadda VenkataRao Warns Vallabhaneni Vamsi

యార్లగడ్డ వెంకట్రావు… గన్నవరం వైసీపీ అభ్యర్థి,కామెంట్స్…

ఎమ్మెల్యే వంశీ గురించి ప్రజలు చెప్పిన విషయాలనే నేను ఎన్నికల్లో ప్రస్తావించా…

ఎమ్మెల్యే వంశీ ఐదేళ్లు ప్రజల్ని భయబ్రాతులకు గురిచేశారు.. గతంలో లేనన్ని విధంగా ఈ ఐదేళ్లలో నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదయ్యాయి..

మంచి చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చా.. వంశీలా మట్టి తవ్వుకోవడానికి కాదు..

నియోజకవర్గంలో ఎమ్మార్వో లను మట్టి రెవెన్యూ ఆఫీసర్ల లా మార్చేశాడు…

వంశీ తన భార్యతో కలిసి బెంగుళూరులో జగన్ ని కలిసింది నిజం కాదా..?

జగన్ ని ఎందుకు కలవాల్సి వచ్చిందో వంశీ చెప్పాలి..

ఓటమి భయంతో వంశీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు..

పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతాడు…

నాకు సన్మానం చేస్తానని.. కలవాలని మా ఇంటికి రెండుసార్లు వచ్చాడు.. వాచ్ మ్యాన్ ని బెదిరించి వెళ్ళిపోయాడు.. అప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా..

నాకు ప్రాణహాని లేదు.. ఎవరికి భయపడే వ్యక్తిని కాదు.. సీపీని కలిసి జరిగింది వివరించా…

ఎవరి బెదిరింపులకు నేను భయపడను.. భయపడే వ్యక్తిని అయితే గన్నవరం వచ్చేవాన్ని కాదు…

రండి కలుద్దాం.. కాపీ తాగుదాం అంటున్నాడు.. ఎందుకు..?

ఫలితాలకు ముందే ఓటమి భయంతో రాజీ కోసమా..?

చేసిన అవినీతిపై విచారణ జరుపుతారని భయపడుతున్నాడా…?

అవినీతి చేస్తే ప్రశ్నిస్తాం.. ప్రశ్నిస్తే తప్పేంటి..?

ఇంకా నియజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి..

ఈ 16 రోజులే మీకు అవకాశం తవ్వుకోండి.. తవ్విందంతా కక్కిస్తాం…

జగన్ సీఎం అవ్వడం ఖాయం.. వంశీ చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తాం..

నేను డాలర్లు తెస్తానని అనలేదు.. అభివృద్ధి చేస్తామని చెప్పా..