DailyDose

కేసిఆర్ పుణ్యక్షేత్రాల పర్యటన-తాజావార్తలు-05/06

kcr to meet kerala cm

Ø తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నుండి ఐదురోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాల పర్యాతనకు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరి వెళ్ళారు

Ø ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినా గాంధీనగర్ ఎమెల్యే అనిల్ బాజపేయ్ పార్టీ ఫిరాయించారు

Ø ఎన్నికల ఘట్టం ముగుస్తున్న వేళ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతోను దిఎమ్కే అధ్యక్షుడు స్టాలిన్ తోనూ సమావేశం అవుతున్నారు

Ø ఏపీ సచివాలయంలో జిమెయిల్ సదుపాయాన్ని ఉన్నతాధికారులు నిలిపివేశారు

Ø ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు వచ్చే 10వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు

Ø కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయమ వేడెక్కింది.ప్రస్తుత తెదేపా ఎమెల్యే వల్లభనేని వంశీ వైకాపా తరుపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు మధ్యన సవాళ్లు ప్రతిసవాళ్ళు జరుగుతున్నాయి

Ø సోమవారం నాడు ఎపీలోని గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐదు పోలింగ్ కేంద్రాలలో జరిగిన రీపోల్లింగ్ ప్రశాంతంగా ముగిసింది

Ø అమేథీలో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకూ పాల్పడుతుందని భాజాపా అభ్యర్ధి స్మ్రితీ ఇరానీ ఆరోపించారు

Ø నటి సురేఖా వాణీ భర్త సురేష్ తేజా మరణించారు

Ø సూర్యవంశి చిత్రంలో అక్షయ్ కి తల్లిగా నినా గుప్తా నటిస్తుంది

Ø ఏపీ సిఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.