ఒక్క హిట్టు పడితే చాలు పారితోషికాలు అమాంతం పెరిగిపోతుంటాయి. నిధి అగర్వాల్ విషయంలోనూ ఇదే జరిగింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నిధి. ఇప్పుడు ఆమె పారితోషికం రూ.కోటికి చేరింది. అశోక్ గల్లా చిత్రంలో నాయికగా నిధిని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ఆమె రూ.కోటి పారితోషికం అందుకుంటోందని తెలుస్తోంది
కోటి రూకల నిధి
Related tags :