బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు రూ.1.11 కోట్లు విరాళం. టిటిడి శ్రీ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్కు సోమవారం రూ. 1.11 కోట్లు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన శ్రీ బి.సుధాకర్రెడ్డి, శ్రీమతి నీరజరెడ్డి దంపతులు ఈ విరాళాన్ని అందించారు. ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్కు అందజేశారు.
శ్రీవారికి హైదరాబాద్ దంపతుల కోటి విరాళం
Related tags :