NRI-NRT

టి.ఆర్.ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన

టి.ఆర్.ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన

తెరాస అధినేత కేసీఆర్ 67 వ జన్మదిన సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు కోటి వృక్షార్చనలో భాగంగా TRS NRI MALAYSIA ఆధ్వర్యంలో చెట్లు నాటారు. మలేషియాలో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సభ్యులు తమ యథాస్థానాల్లో 100కు పైగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో TRS MALAYSIA అధ్యక్షులు చిట్టిబాబు చిరుత, ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, సత్యనారాయణరావ్ నడిపెల్లి తదితరులు పాల్గొన్నారు.