Politics

వైసీపీ కి అచ్చురాని విశాఖ .. విశాఖ రాజధాని అన్నారు..

వైసీపీ కి అచ్చురాని విశాఖ .. విశాఖ రాజధాని అన్నారు..

అందుకు తగ్గట్టు సభలు పెట్టారు మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఆ సభలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.. నిన్నటికి నిన్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలో సీతంరాజు సుధాకర్ పరాజయం .. విజయసాయిరెడ్డి ని తప్పించి వైవి కి భాద్యతలు .. మొదటి ఎన్నికకే తేలిపోయిన వైవి.. ఎం.ఎల్.ఏ కోట ఎం.ఎల్.సి ఎన్నికలో కూడా విశాఖ వాసి కోలా గురువులు ఓటమి..