DailyDose

షిరిడి ఆలయం అధ్యక్షుడిగా ఆంధ్రుడు..

షిరిడి ఆలయం అధ్యక్షుడిగా ఆంధ్రుడు..

షిర్డీ లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ గా యార్లగడ్డ సుధాకర్ గారు నియమితులైన్నారు. వారు అహమద్ నగర్ జీల్లా జడ్జి గా ఉన్నారు. ఒక ఆంధ్రుడు తొలసారిగా ఈ పదవిచేపట్టడం హర్షనీయం.
He is native of రావివారిపాలెం… మోపిదేవి.. కృష్ణా జిల్లా
Congratulations…we proud of him…🥰… 💐…