తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఈ నెల 8వ తేదీన(ఆదివారం) ఉదయం 11 గంటలకు తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తమిళసై సౌందర్ రాజన్చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు.
తెలంగాణ తొలి మహిళా గవర్నర్గా ఆమె రికార్డు సృష్టించనున్నారు.