Devotional

నేటి నుండి ఛార్‌ధాం యాత్ర ప్రారంభం

chardham yatra 2019 schedules and dates

ప్రతిసంవత్సరం జరిగే చార్‌ధామ్‌ యాత్ర మంగళవారం ప్రారంభం కానుంది.

శీతాకాలంలో గంగోత్రిని వదిలి ముఖ్బాకు చేరుకునే గంగాదేవి విగ్రహాన్ని మంగళవారం ఉదయం 11.30కు గంగోత్రిలోని ఆలయానికి తీసుకురానున్నారు.

ఆ వెంటనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

ఖార్సాలీ నుంచి యుమునాదేవి విగ్రహాన్ని మధ్యాహ్నం యమునోత్రిలోని ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు.

కేదారినాథ్‌ ఆలయాన్ని గురువారం, భద్రీనాథ్‌ క్షేత్రాన్ని శుక్రవారం తెరుస్తారు.