తిరుమల L1, L2 ,L3 దర్శనాలు మరో సారి తెర పైకి
L1, L2 ,L3 దర్శనాలను రద్దు చేయాలన్న పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు
తిరుమల L1, L2 ,L3 దర్శనాలు రాజ్యాంగ బద్ధమే అని తెలిపిన హైకోర్టు
దేవుడు ముందు అందరూ సమానంగా చూడాలని ధర్మాసనాన్ని కోరిన పిటిషనర్
వీవీఐపీ, వీఐపీ సెక్యూరిటీ పర్పస్ లో అమలు చేయవచ్చనన్న న్యాయ స్థానం
శబరిమల ఆలయ ప్రవేశం పై జెడ్జెంట్ ను ప్రస్తావించిన పిటిషనర్
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బ్ల్యూ , ఎల్లో బుక్ వారికి మాత్రమే L1, L2 ,L3 దర్శనాలు ఇవ్వాలని ఆదేశం
ప్రోటోకాల్ దర్శనాలను యధావిధిగా కొనసాగించవచ్చనన్న ధర్మాసనం
ఇప్పటికే L1, L2 ,L3 దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు.