Politics

ఏపీ నూతన ప్రధాన కార్యదర్శిగా మహిళ?

Neelam Sawhney To Be The Next Chief Secretary Of Andhra Pradesh

జగన్ సర్కార్ కీలక నిర్ణయం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు 1984 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్నీని ఎంపిక చేసినట్లు సమాచారం. నేటి మధ్యహ్నం సాహ్నీ ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి భోజనం చేశారు.