Editorials

రాజస్థాన్ భారత సైనిక కార్యాలయంలో పాకీ గూఢచారులు

రాజస్థాన్ భారత సైనిక కార్యాలయంలో పాకీ గూఢచారులు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజస్థాన్‌ పోలీసుల నిఘా విభాగ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. ఆర్మీ కార్యాలయాల్లో పనిచేస్తూ చిమన్‌లాల్‌ నాయక్‌, వికాస్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు.