Politics

రేపు అమరావతిపై సుప్రీంలో విచారణ

రేపు అమరావతిపై సుప్రీంలో విచారణ

అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించిన అమరావతి రైతులు
రెండు పిటీషన్లను విచారించనున్న న్యాయమూర్తి కె. ఎం. జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం
అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం
జగన్ మూడు రాజధానుల గురించి తమకు తెలియదన్న కేంద్రం
త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని స్పష్టం చేసిన జగన్
రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ