WorldWonders

విజయనగరం గిరిజనుల దాష్టీకం

Vijayanagaram District Tribes Inhumane Act Of Burning Newborn Twins

పాచిపెంట మండలం కేసలి పంచాయతీ ఊబిగుడ్డిలో దారుణం చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలతో అప్పుడే పుట్టిన కవల పిల్లలకు గిరిజనులు వాతలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో సాలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు అనారోగ్యంతో కవలల తల్లి చికిత్స పొందుతూ శుక్రవారమే మృతిచెందడం ఆ కుటుంబంలో మరింత విషాదం నింపింది.