ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ముందుగా అనుకున్నట్లు ఆయన డెట్రాయిట్లో కాకుండా అందరికి అనువుగా ఉండే డాలస్ నగరంలో ప్రవాసాంధ్రులుతో సమావేశం అవుతున్నారు. ఆగస్టు 17వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుండి 7 గంటల వరకు ముఖ్యమంత్రి జగన్ ప్రవాసాంధ్రులుతో సమావేశం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నారై వైకాపా సీనియర్ నాయకుడు డా.కొర్సపాటి శ్రీధర్ రెడ్డి తెలిపారు. డాలస్ లోని Kay Bailey Hutchision convention సెంటరులో జగన్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వై.ఎస్.జగన్ డల్లాస్ పర్యటన ఖరారు
Related tags :