DailyDose

Flash:యూపీలో ఘోర ప్రమాదం.

Huge Accident In Uttar Pradesh. Migrant Laborers Dead.

ఉత్తర్​ప్రదేశ్​ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. 15- 20 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ప్రయాణికుల్లో అత్యధికులు బిహార్​, ఝార్ఖండ్​, బంగాల్​కు చెందినవారని తెలుస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔరయ వద్ద రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 21 మంది వలస కూలీలు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వలస కూలీలు రాజస్థాన్‌ నుంచి యూపీకి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఘోర రోడ్డు ప్రమాదం- 21 మంది వలస కూలీలు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌: ఔరయ వద్ద ఘోర రోడ్డుప్రమాదం

రెండు ట్రక్కులు ఢీకొని 21 మంది మృతి, పలువురికి గాయాలు

బాధితులు రాజస్థాన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్తున్న వలసకూలీలుగా గుర్తింపు