WorldWonders

కేరళ మృగాల వివరాలు తెలిపితే ₹2లక్షల నజరానా

Hyderabad Neredment Guy Announces 2Lakhs For Info On Kerala A**holes That Killed Elephant

కేరళలో ఏనుగుని చంపినవారి ఆచూకి తెలిపితే రెండు లక్షల నజరానా

నెరేడ్మెట్ లోని దేవి నగర్ లో నివసించే వ్యక్తి ప్రకటన

కేరళ లో గర్భిణి ఏనుగుని చంపిన ఘటన యావత్ భారత దేశాని కుదిపేసింది , మనిషి ఇంత అరాచకాని దిజగారుతాడా అనే ఆలోచల అందరిలో కలిగించింది .
లాక్ డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న మూగ జీవాలకు తన సొంత గ్యారేజ్ లో ఆహారం వొండి నగర వ్యాప్తంగా పంపిణీ చేసే వారు ఒక వైపు ఉండగా , మరోవైపు ఆహారంలో పేలుడు పదార్ధాలు పెట్టి జెంతువులకు తినిపించే మానవ మృఘాలు కూడా ఇదే సమాజంలో ఉన్నారు.

కెరళలో ఏనుగుని చంపిన ఘటనపై నెరేడ్మెట్ లో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి స్పందిస్తూ , ఏనుగుని హతమార్చిన వారి ఆచూకి తెలిపిన వారికి తనవంతుగా రెండు లక్షలు నగదు అందజేస్తామని ప్రకటించారు .