ScienceAndTech

ఎలిమెంట్స్ యాప్ ఆవిష్కరించిన వెంకయ్య

Indian Vice President Venkaiah Naidu Launches Elyments App

రోజు రోజుకి దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో తొలి దేశీయ సోషల్ మీడియా యాప్‌ ఎలిమెంట్స్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ట్‌ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. దాదాపు వెయ్యి మంది ఐటీ నిపుణులు, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వాలంటీర్లు కలిసి ఈ యాప్‌ను రూపొందించారు.