Politics

మరో లేఖ సంధించిన రఘురామరాజు

మరో లేఖ సంధించిన రఘురామరాజు

ఏపీ సీఎం జగన్ కి మరోసారి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

రాష్ట్రంలో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలి

వైఎస్ సీఎంగా ఉన్న 2005లో గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చారు

రాష్ట్ర పునర్విభజన జరిగిన తరువాత మళ్ళీ కమీటీలు వేయలేదు

ఆర్ధిక ఇబ్బందులు వలనే గత ఏడాది సింహాచలం పుణ్యక్షేత్రంలో మూడు ఆవులు చనిపోయాయి

విజయవాడ సమీపంలోని తాడేపల్లి-కొత్తూరు గోశాలలో వంద ఆవులు విషప్రయోగం వలన చనిపోయాయి

ఆవులు, దూడలు సంరక్షణ హిందువుల హృదయాలకు దగ్గరగా ఉంటుంది

అన్నివర్గాలు, అధికారులతో కలిపి గోశాల అభివృద్ధి కమీటీలు ఏర్పాటు చేయాలి

వైసిపి ఎంపీ రఘు రామకృష్ణంరాజు