Devotional

రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం

Auto Draft

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. రోజూ వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. భక్తులు కానుకలు సమర్పించడం అనవాయితి. టీటీడీకి లక్షలు, కోట్ల రూపాయల్లో కానుకలు వస్తాయి. జూలై 4వ తేదీ రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 6.18 కోట్లు. మొట్ట మొదటిసారి రూ.6 కోట్ల మార్క్ దాటింది. గతంలో 2012 ఏప్రిల్ 1వ తేదీన 5.73 కోట్లు ఆదాయం వచ్చింది.