* మహిళా నాయకురాలు మూల్పూరి కళ్యాణికి 14 రోజుల రిమాండ్.. విజయవాడ జైలుకు తరలింపు
* వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ మీద పరువు నష్టం దావా వేయనున్న బండి సంజయ్
#bandisanjay #AVRanganath
*@bandisanjay_bjp పిటిషన్ విచారణ ఈనెల 21 కి వాయిదా వేసిన హైకోర్టు
విచారణకు బండి సంజయ్ సహకరించడం లేదని హైకోర్టు కు తెలిపిన AG
బండి సంజయ్ తన ఫోన్ అప్పగించలేదని తెలిపిన AG
అఫిడవిట్ దాఖలు చేయాలన్న హైకోర్టు
*
తృటిలో తప్పిన ప్రమాదం
TS సూర్యాపేట జిల్లా గరిడే పల్లి మండలం పోనుగోడు శివారులో టి.వి.యస్ బైక్ ను తప్పించబోయి యన్.యస్.పి కాల్వలోకి దూసుకళ్లిన కారు..కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి..సురక్షితంగా బయట పడ్డారు…..టి.వి.యస్ పై ప్రయాణిస్తున్న వృద్ధుడి కి గాయాలు .108 లో హాస్పిటల్ కు తరలింపు..