ఈనెల 15న ప్రారంభించే ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి ప్రభుత్వం మరో రూ.60.25 కోట్లు కేటాయించింది. ఇదివరకు ఇచ్చిన రూ.54 కోట్లకు ఇది అదనం. దీంతో ఈ కార్యక్రమానికి సంబంధించిన మొత్తం బడ్జెట్ రూ.114.25 కోట్లకు చేరింది. సచివాలయాలు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు క్రీడాంశాల్లో ప్రారంభించే పోటీలను ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –