బెంగళూరులో ఎన్‌ఐఏ దాడులు

బెంగళూరులో ఎన్‌ఐఏ దాడులు

కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసు

Read More
రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందరగోళం!

రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందరగోళం!

రైతుబంధు నిధుల విడుదలపై తీవ్ర గందర గోళ పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం నుంచే రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధుల జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్

Read More
త్వరలో ఇందిరమ్మ ఇళ్లపై విధివిధానాలు!

త్వరలో ఇందిరమ్మ ఇళ్లపై విధివిధానాలు!

గత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాల శాఖలోకి మారిన గృహ నిర్మాణ శాఖ విభాగాలను పునరుద్ధరించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపా

Read More
వంద రోజుల్లో వీటిని అమలుచేస్తాం!

వంద రోజుల్లో వీటిని అమలుచేస్తాం!

రేషన్‌ కార్డులపై పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతను మెరుగుపరుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌

Read More
2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామి

2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామి

చంద్రయాన్‌-3 ద్వారా జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా వ్యోమనౌకను దించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. జోరుగా భవిష్యత్‌ ప్రణాళికలు రచిస్తోంది. 2040

Read More
అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరుగుముఖం!

అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరుగుముఖం!

శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల గంటల కొద్ది క్యూలో ఉన్నా దర్శనం కావట్లేదు. ఈ క్రమంలో ఇతర రా

Read More
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించిన రైల్వే శాఖ

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించిన రైల్వే శాఖ

ముంబయి-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ను రైల్వే శాఖ లింగంపల్లి స్టేషన్‌ వరకు పొడిగించింది. ఈ మేరకు ద.మ.రైల్వే మంగళవారం ఓ ప్రకటన విడుద

Read More
‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి మరో 60.25 కోట్లు కేటాయింపు

‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి మరో 60.25 కోట్లు కేటాయింపు

ఈనెల 15న ప్రారంభించే ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి ప్రభుత్వం మరో రూ.60.25 కోట్లు కేటాయించింది. ఇదివరకు ఇచ్చిన రూ.54 కోట్లకు ఇది అదనం. దీంతో ఈ కార్యక్

Read More
తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన

మిగ్‌జాం తుపాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అధికారుల బృందం బుధవారం నుంచి రెండు రోజులపాటు ప్రభావిత ప్రాంతా

Read More
ఆస్పత్రిలో చేరిన కోమటిరెడ్డి

ఆస్పత్రిలో చేరిన కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గొంతు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఢిల్ల

Read More