ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఈ తరుణంలో ‘సంక్రాంతి సంబరాల్లో జనసేన పల్లె పాట’ అంటూ జనసేన (Janasena) కొత్త పాట విడుదల చేసింది. ‘‘పరశురాముడు వచ్చినాడురో సూడన్న, ప్రజల కొరకు నిలిచినాడురో పవనన్న.. సింహమయి కదిలినాడురో మా యన్న, గాజు గ్లాసుకు ఓటు వెయ్యరో పెద్దన్న !!’’ అంటూ సాగే ప్రచార గీతం సాగింది.
👉 – Please join our whatsapp channel here –