Movies

ఇళయరాజాను పరామర్శించిన మోహన్‌బాబు

ఇళయరాజాను పరామర్శించిన మోహన్‌బాబు

ఇళయరాజా కుమార్తె భవతారిణి రాజా పరమపదించారు. అనారోగ్యంతో శ్రీలంకలోని ఒక ఆసుపత్రిలో ఆమె మరణించింది. మోహన్ బాబు చెన్నైలోని ఇళయరాజా స్వగృహానికి వెళ్లి భవతారిణి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఇళయరాజాకి ఆయన కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z