ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రముఖ ప్రవాస తెలుగు వైద్యురాలు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కార్యవర్గ సభ్యురాలు డా.పోలవరపు తులసీ శుక్రవారం నాడు న్యూయార్క్లో పరమపదించారు. ఆంధ్రా యూనివర్శిటీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థిని అయిన తులసీ బ్రూక్లిన్ హాస్పిటల్ సెంటరులో గైనకాలజిస్టుగా సేవలందించారు. ఆమె మృతికి అమెరికాలోని తెలుగు సంఘాలు తమ సంతాపాన్ని తెలిపాయి.
తులసీ పోలవరపు మృతి
Related tags :