ఈనాడు పత్రిక ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకొన్న రామోజీరావు
నేటి నుంచి ఎం. నాగేశ్వరరావు ఎడిటర్గా వ్యవహరించనున్నారు.
అలాగే ప్రింటర్, పబ్లిషర్గా కూడా ఆయన బాధ్యత నిర్వహిస్తారు.
నిన్నటి వరకు పత్రికకు ఎడిటర్, పబ్లిషర్, ప్రింటర్గా ఉన్న రామోజీరావు ఇక నుంచి వ్యవస్థాపకుడిగా ఉంటారు.