బండి సంజయ్,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ కు దుబ్బాక ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారు..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తరు…
బీజేపీ ఎక్కడ ఉందన్న కేసీఆర్ కు ఇప్పుడు చెప్తున్నా…నీ సొంత జిల్లా లో మా ఎమ్మెల్యే ఉన్నడు..
ఇప్పటికైనా కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి…
తెలంగాణ రైతు లను కేసీఆర్ మోసం చేస్తున్నారు…
కేసీఆర్ ఫామౌస్ లో దొడ్డు వడ్లు పండించి..రాష్ట్ర రైతు లను సన్న వడ్లు పండించమని మోసం చేసారు..
ఎల్ ఆర్ ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటుంన్నారు…
పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదు..
రాష్ట్ర ఖజానాను పాతబస్తీలో ఖర్చు పెడుతున్నారు..
ఓట్ల కొనుగోలు కోసమే…పది వేల నగదు పంచుతున్నారు..
లాక్ డౌన్ తో ఏంతో మంది పేదల జీవితాలను నాశనం అయ్యాయి…వారిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది..
2023లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది..
బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమీషన్ పరిశీలించి..పరిష్కరించాలి..
గ్రేటర్ లో బీజేపీ గెలవబోతుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి..
హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమయింది..
మా పై గురుతర బాధ్యత పెట్టారు.. దుబ్బాక ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రజల తీర్పు గా భావిస్తున్నాం
రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీ గా వ్యవహరిస్తోంది