Devotional

యాదాద్రిలో కెసిఆర్ పూజలు కిలో బంగారం విరాళం.

యాదాద్రిలో కెసిఆర్ పూజలు కిలో బంగారం విరాళం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సీఎం శ్రీ కేసీఆర్ ఈ రోజు దర్శించుకున్నారు. పూజారులు సీఎం దంపతులకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద ఆశీర్వచనం చేశారు.ఈ సందర్భంగా కెసిఆర్ ఆలయ గోపురం తాపడం కోసం ఒక కేజీ 16తులాల బంగారాన్ని విరాళంగా అందించారు

kcr
clockwork orange wallpaper