NRI-NRT

తూనుగుంట్ల శిరీషకు రెడ్‌క్రాస్ సేవా పురస్కారం

తూనుగుంట్ల శిరీషకు రెడ్‌క్రాస్ సేవా పురస్కారం

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA)కొవిడ్‌ రెండో వేవ్‌ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులకు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా తానాతోపాటు సంఘం కార్యవర్గ సభ్యురాలు శిరీష తూనుగుంట్లకు రెడ్‌క్రాస్‌ విశిష్ట సేవా పతకం వరించింది. విజయవాడ వేదికగా నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ పతకాలు అందజేశారు. తానా తరఫున సంఘం టీమ్స్‌ స్క్వేర్‌ ఛైర్‌ కాకర్ల సురేశ్‌, శిరీష తూనుగుంట్ల తరఫున ఆమె తండ్రి మిట్టపల్లి పాండురంగారావు ఈ పతకాన్ని స్వీకరించారు.