Politics

ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ..

ప్రధాని మోదీని కలిసిన సత్యనాదెళ్ళ..

లోతైన అవగాహనతో జరిగిన ఈ సమావేశానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. డిజిటలైజేషన్​తో సుస్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాకారం చేసుకునే విషయంలో ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టి స్ఫూర్తిదాయకం. భారత్​ తన డిజిటల్​ ఇండియా విజన్​ను సాకారం చేసుకుని ప్రపంచానికి ఓ దివిటీలా మారడంలో సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము” అని సత్య నాదెళ్ల ట్వీట్​ చేశారు