Devotional

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. టోకెన్ లేని

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. టోకెన్ లేని భక్తులకు 14 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 76,736 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,132 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.