Politics

జగన్ ప్రజలను భయ భ్రాంతులు కు గురి చేస్తున్నారు..నాదెండ్ల మనోహర్

జగన్ ప్రజలను భయ భ్రాంతులు కు గురి చేస్తున్నారు..నాదెండ్ల మనోహర్

ప్రజలు శోభలో ఉంటే సైకో జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు

కావాలని సమస్య సృష్టించి రాక్షస ఆనందంతో బతికే వ్యక్తి జగన్

ఒక ఇంట్లో అనారోగ్యం తో బాధ పడుతున్న మహిళ

మరో చోట పెళ్లి పెట్టుకున్న ఇంటిని కూలగొట్టారు

పాత మార్కింగ్ సమయంలో స్వచ్ఛందంగా ప్రజలే ప్రహరీ పడగొట్టుకున్నారు

ఇప్పుడు కాలువలు దాటి కొత్త మార్కింగ్ పెట్టడం దుర్మార్గం

జనసేన సభకు ఇచ్చారని కక్ష కడతారా

మాకు సహకరించిన ప్రజలకు మేము అండగా ఉంటాం

మరోసారి అధికారులు ఇక్కడ హడావుడి చేస్తే ఊరుకోం

మచిలీపట్నం సభకు ఆటంకాలు కలిగించేందుకు ఇక్కడ ఇబ్బంది పెడతారా

మా పార్టీ కి పెరుగుతున్న ఆదరణ చూసి జగన్ కి పిచ్చెక్కింది

రోజు కూలి చేసుకునే వాళ్ల‌పైనా నీ ప్రతాపం

151మంది ఎమ్మెల్యే లను ఇచ్చింది ఇలాంటి దాడి‌ చేయమనా

175 ఎమ్మెల్యే లను మీకు ఇస్తే ప్రజలను బతకనిస్తారా

దమ్ముంటే అంటున్నారుగా… వైసిపి నాయకులు ఇక్కడకి రండి… వీళ్లని చూడండి

అధికారులకు కూడా తప్పు చేస్తున్నామని అర్థం అయ్యింది

మా అధినేత బాధ్యత గా ఇక్కడకు వచ్చారు

ధ్వంసాలు, విధ్వంసాలే జగన్ పాలన

పేదల కన్నీటిని చూసేందుకు జగన్ పాలన చేస్తున్నాడు

పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మా పోరాటం కొనసాగుతుంది

ఈ‌ సైకో సిఎం వచ్చే ఎన్నికల తరువాత తప్పకుండా ఇంటికి వెళ్లడం ఖాయం