Politics

రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు చర్యలుకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

ఎపీలో వివిధ ప్రాంతాలలో ఆందోళనలు, నిరసనలు

సుంకర పద్మశ్రీ .. ఎపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

దేశంలో కుల మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతుంది

మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు

వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు

పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉంది

అందుకే సూరత్ కోర్టీ తీర్పు ఆధారాంగా పార్లమెంట్ లో అనుర్హుడిగా ప్రకటించారు

రెండేళ్లు జైలు శిక్ష పడిందనే సాకుతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయిస్తారా

వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారిని మాత్రం మోడీ కాపాడతారా

ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారు

రాజ్యాంగ బద్దంగా ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారు

మోడీ, అమిత్ షాలు విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు

కాంగ్రెస్ శ్రేణులంతా మా నాయకుడికి అండగా ఉంటాం

రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు.

..
కార్యాలయ కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ