DailyDose

TNI. నేటి తాజా వార్తలు. జగన్ విదేశీ పర్యటన తదితర విశేషాలు

TNI. నేటి తాజా వార్తలు. జగన్ విదేశీ పర్యటన తదితర విశేషాలు

* ఈ నెల 21 నుంచే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన..

వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో ఉండనున్న సీఎం జగన్

* నువ్వే మా నమ్మకం అనేది, ప్రభుత్వ కార్యక్రమా లేదా పార్టీ కార్యక్రమా?
ప్రభుత్వ కార్యక్రమం అయితే ఏ విధంగా అవుతుంది?? నువ్వే మా నమ్మకం అని సీఎం బొమ్మ వేస్తే ప్రభుత్వ కార్యక్రమం ఎలా అవుతుంది? ప్రజా ధనం ఎందుకు వినియోగిస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగస్థుల్ని ఎందుకు వాడుతున్నారు?.RRR

* Governor took decision on pending bills

Acceptence for 3 bills

2 bills sent for president’s acceptence

2 bills rejected

2 bills stillpending

* Telangana Governor took decision on pending bills

Acceptence for 3 bills

2 bills sent for president’s acceptence

2 bills rejected

2 bills stillpending

* న్యూఢిల్లీ :

అమరావతి ప్రజలకు కాస్త ఆనందం దక్కింది.!

ఎయిర్ ఇండియా కంపెనీ ఏపీ రాజధాని అమరావతి అని గుర్తించింది.

నిన్నటి వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిర్ ఇండియా పేర్కొనేది.

కానీ సోమవారం నుంచి అమరావతి టూ ఢిల్లీ అని వెబ్ సైట్‌లో పేరు మార్చింది.

టిక్కెట్ స్టేటస్, ప్రకనలో కూడా అమరావతి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ అమరావతి అని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్లు మార్చింది.

దీంతో అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్ ఇండియాలో వచ్చిన మార్పుతో రాష్ట్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత కొంత కాలంగా ఏపీ రాజధాని ఏదీ? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వంపై సెటైర్లు వేసే పరిస్థితి.

విమానాలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో కూడా గన్నవరం-ఢిల్లీ, గన్నవరం -చెన్నై, గన్నవరం – హైదరాబాద్ అని మాత్రమే ముద్రించేవాళ్లు.

అయితే తాజాగా ఎయిర్ ఇండియా పేర్లు మార్చడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు 12వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అన్ని పక్షాలు కూడా అమరావతినే కొనసాగించాలని కోరుతున్న విషయం తెలిసిందే.

కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానులంటూ మాటమార్చి.. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసింది.

ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటన అమరావతి వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందపడే విషయంగా చెప్పుకుంటున్నారు.

* విజయనగరం :

🔹భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టు కు మే 3న శంకుస్థాపన: మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడి

🔹 ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన శంకుస్థాపన కు నిర్ణయం

🔹2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం : మంత్రి అమర్ నాథ్

🔹 జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్, ఎమ్మల్యే బడ్డుకొండ అప్పల నాయుడు తో కలసి ఏర్పాట్లు పరిశీలన

🔹 శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేయనున్న జి ఎం ఆర్ సంస్థ: మంత్రి గుడివాడ అమర్ నాథ్

*

ప్రమాణాల్లేకున్నా సీట్లు పెంచాలట! ఇంజనీరింగ్‌ కాలేజీల తీరిది

హైదరాబాద్‌: రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్‌ కాలేజీలు సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్లు ప్రవేశపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సరైన నాణ్యతా ప్రమాణాల్లేకుండానే డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్టీయూహెచ్‌ తాజా పరిశీలనలో వెల్లడైంది.

పదేళ్ల నాటి కంప్యూటర్లు…జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 145 ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండగా వాటిల్లో దాదాపు 50 కాలేజీల్లో అన్ని సదుపాయాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన కాలేజీలు సమర్పించిన సదుపాయాలకు సంబంధించిన వివరాలను పరిశీలించగా కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు బోధనకు కనీసం 10 మంది విద్యార్థులకు ఒక అత్యాధునిక కంప్యూటరు ఎలాంటి సదుపాయాలు లేకున్నా కళాశాలలు నడిపించాలంటే అది ఎలా సాధ్యం….

*

సాగర సంగమం వద్ద నీటిలో మునిగి కనిపించ కుండా పోయిన హర్షవర్ధన్ గాలింపు కోసం

కోడూరు తహశీల్దార్ గారి లేఖ పై స్పందించిన కృష్ణా జిల్లా కలెక్టర్ గారు
కాకినాడ లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ను రప్పించారు

సాగర సంగమ ప్రదేశం వద్దకు బయలు దేరి మార్గ మధ్యలో ఉండగా
మృత దేహం కనిపించడం తో సముద్రంలో నుండే వెనుదిరిగారు కోస్ట్ గార్డ్ టీమ్