Politics

ఏపీ లో రోడ్డెక్కిన ప్రభుత్వ కాంట్రాక్టర్లు..

ఏపీ లో రోడ్డెక్కిన ప్రభుత్వ కాంట్రాక్టర్లు..

ప్రభుత్వ కాంట్రాక్టులు చేసినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆందోళన కు దిగిన కాంట్రాక్టర్లు..
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ఆర్ అండ్ బి హెచ్ఒడి భవనం వద్ద ప్లకార్డులతో నిరసనలు తెలిపిన కాంట్రాక్టర్లు

నిరసనలో పాల్గొన్న
బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు.

రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను , పంచాయితీరాజ్ అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలంటూ వినతి పత్రం వినతి పత్రాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు

దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించక పోతే ప్రభుత్వం పై పోరాటం తప్పదు అని హెచ్చరిక..

ఆత్మహత్యల నుండి కాంట్రాక్టర్లను రక్షించండి,
సీనరేజ్, ఇసుక పాలసీలను క్రమబద్ధీకరించండి అంటూ ప్లకార్డుల తో ప్రదర్శన

లోప భూయిష్టమైన సి ఎఫ్ ఎం ఎస్ ఫేజ్ 2 మాద్యూల్ ను తక్షణం సరి చేయాలి అంటూ డిమాండ్..

కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిలు మే ఒకటవ తేదీ లోపు చెల్లించక పోతే ప్రభుత్వ పనులన్నీ నిలిపి వేస్తాం అల్టిమేటం ఇచ్చిన కాంట్రాక్టర్లు..