Devotional

భద్రాద్రిలో భక్తుల సందడి

భద్రాద్రిలో భక్తుల సందడి

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం,ఈరోజు భక్తుల సందడి నెలకొంది. నిత్య కల్యాణంలో మొత్తం 86జంటలు పాల్గొన్నాయి. శనివారం స్వామివారికి సువర్ణ తులసి అర్చన ఆర్జితసేవగా నిర్వహించగా, నిత్యకల్యాణం సంప్రదాయబద్థంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక అలంకరణ, పూజలు చేశారు